Home » Author »tony bekkal
రాజీవ్ కేసులో దోషులుగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన ఏడుగురు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఏజీ పెరరివలన్ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత నళిని, సుధీంద్ర రాజా వురపు సంతాన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, రాబర్ట్ పయ�
ఇదే సమయంలో రాష్ట్రంలో మెరుగైన రాజకీయ ప్రత్యమ్నాయాన్ని నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు సమాధానాలు ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే తరుచూ జేడీయూపై, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై విరుచుకు పడుతుండడం, రాజకీయ ప్రత్యామ్నా�
మేము రోజూ కూలీ పని చేసుకుని బతుకుతాం. ర్యాలీకి తీసుకెళ్లాలంటే మా రోజు కూలి ఇవ్వాలని చెప్పాము. దాని ప్రకారమే ముందుకు వాళ్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన అనంతరం ఒక వ్యక్తి మాకు 100 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్
వాస్తవానికి ఈ గ్రామాన్ని మూడు దశాబ్దాల క్రితమే వదిలిపెట్టారు. గ్రామంలోని బిల్డింగులు కూలిపోయే దశలో ఉన్నాయి. ఈ గ్రామాన్ని 2000 ఏడాదిలో దాలిసియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈ గ్రామాన్ని టూరిజం స్పాటుగా మారుద్దామని అను�
సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్లో 1030 మందికి శిక్షణ ఇచ్చాము. జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. త్వరలో మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము. గ్�
ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి సమిత్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ఈ కేసులో విచారణ అనంతరం కూడా అనుమానితులెవరో తెలియలేదు. అందుకే మా బృందాలు నేరస్థలానికి సమీపంలోని సీసీటీవీలను పరీక్షించింది. 97 సిమ్ కార్డ్లను ట్రాక్ చేసింది. చోరీ సమయంలో నిందితుల సిమ్
నేను బతికుండొచ్చు, చనిపోవచ్చు. ఈరోజు నాకేది జరిగినా అందకు పూర్తి బాధ్యత ఆప్ నేతలు దుర్గేష్ పాఠక్, అతిశిలదే. వాళ్లు నా నుంచి ఒరిజినల్ డాక్యూమెంట్లు తీసుకున్నారు. అందులో నా బ్యాంకు పాస్ బుక్ కూడా ఉంది. రేపే నామినేషన్ వేయడానికి చివరి రోజు. కానీ న�
మధుమేహం, గ్లకోమా (నీటి కాసులు), థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుకు ఈ ఔషధాలు చక్కని ఫలితమిస్తాయంటూ పతంజలి దివ్య ఫార్మసీ ప్రచారం చేసుకుంటోంది. తప్పుదోవ పట్టించే ఇటువంటి ప్రకటలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద,
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్�
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు మాత్రమే. అయితే 48 ఏళ్లలో జనాభా రెండింతలు పెరిగింది. దీని ప్రకారం.. ప్రతి 12 ఏళ్లలో సుమారు 100 కోట్ల జనాభా పెరిగింది. ఇక మరో 15 ఏళ్లలో అంటే 2037 నాటికి 900 కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐరాస నివేదిక అభిప్రాయపడింది. 2030 నాటికి 850 క�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థ�
మద్రాస్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తీసుకున్న అనంతరం దోషులను విడుదల చేయాలని జస�
విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్లైన్ సమ
భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, గత దశాబ్దంలో సగటు స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.5 శాతంగా ఉందని నిర్మల అన్నారు. ప్రస్తుతం మూడు మెగాట్రెండ్లు-గ్లోబల్ ఆఫ్షోరింగ్, డిజిటలైజేషన్, ఎనర్జీ ట
యాత్రలో అనేక పార్టీలు, నేతలు రాహుల్ గాంధీని కలుసుకుని భారత్ జోడో యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన కీలక నేత ఆదిత్య థాకరే శుక్రవారం ఈ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడి�
రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూ
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్గెరాల్డ్ స�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎ
వీరు కేవలం కోటీశ్వరులే కాకుండా.. ఇందులో కొంత మందిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ తెలిపింది. కాగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇక రెండవ స్థాన
వాస్తవానికి ఆయన మోదీ, షాలను కలుస్తానని చెప్పడమే ఒక ఆశ్చర్యమైతే.. దేవేంద్ర ఫడ్నవీస్పై ప్రశంసలు కురిపించడం మరొక ఆశ్చర్యం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి దేవ�