Home » Author »tony bekkal
థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు
తాజాగా దేశంలోని అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాను సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఇందులో బిహార్లోని మొతిహారి 413 (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో నగర�
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యూలేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల వల్ల ట్విట్టర్ మర�
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా హుబ్బలిలోని ఈద్గా మైదానంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఎంఐఎం అధినేత ఓవైసీ అనుమతి తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో గురువారం (నవంబర్ 10) టిప్పు సుల్తాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇకపోతే.. ఈద్గా మైదా�
కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపులోని సభ్యుల సంఖ్యలను 1024కు పెంచింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. దీంతో గతంలో కంటే గ్రూపు నోటిఫికేషన్ల బాధ ఇప్పుడు ఎక్కువే అయింది. పైగా కొత్త గ్రూపులు రావడం, వాటిని మ్యూట్లో పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా, ఆట�
శివలింగం కనిపించిందని తెలిశాక ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని వారణాసి కోర్టు చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్పందిస్తూ శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసుల�
ప్రస్తుతం యాపిల్, వన్ ప్లస్ ఫోన్లు వాడుతున్న ట్విట్టర్ ఖాతాదారులకు చార్జీలతో కూడిన సందేశాలు రావడంతో అందరు అవాక్కయ్యారు. భవిష్యత్ లో యూజర్ చార్జీల కింద వీటిని వసూలు చేసేందుకు మస్క్ తప్పనిసరి చేయడం గమనార్హం. బ్లూ టిక్ యూజర్లు సందేశాలు వచ్చి�
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీ�
సక్సెస్ మంత్ర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, వారికి విగ్రహాలు కట్టడం, దండలు వేయడం లాంటివి అస్సలు ఉండవు. గతంలో ఏ వ్యాపారవేత్తకైనా అభిమానులు విగ్రహాలు పెట్టారా అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆ అవక
కుశ్వాహా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్ధించింది. ఆయన చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమని, మద్యపాన నిషేధంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ విమర్శించారు. నిజానికి సోమవారం ఇదే విషయమై సీఎం నితీశ్ రివ్యూ మీటింగ్ ఏ�
సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు కొనసాగనుంది. 150 రోజుల్ల�
ఈ విషయమై బాధితుడి నుంచి కేసు తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచార సాంకేతిక శాఖ సహాయం తీసుకుని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు కోల్పోయిన ఆ వ్యాపారవేత్త పేరు మాత్రం బయ
బీజేపీతో పోటీ చేసి, విడిపోయి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఆ తర్వాత బీజేపీపై శివసేన చేసిన వ్యాఖ్యలు, అందునా సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు అంతా ఇంతా కాదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లేప్పు
ఆరు నెలల్లో ప్రైవేటు మదర్సాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలని, ఏ మదర్సాలో అయినా విద్యార్థులు లేకుంటే వాటిని మిగతా మదర్సాల్లో విలీనం చేయాలని ఏఐయూడీఎఫ్ జనరల్ సెక్రెటరీ కరీం ఉద్దీన్ బర్భూరియా అన్నారు. మదర్సాల్లో బయటి వ్యక్తుల్ని టీచర్లుగా �
ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్న�
మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రమేష్ లాక్టే మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఆయన భార్య రుతుజ లాక్టే పోటీ చేసి విజయం సాధించారు. బిహార్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లోనూ భార్యలు
ఏదైనా ఎన్నికలో నోటా గెలిస్తే పరిస్థితి ఏంటనే అనుమానాలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయం లేదు. అయితే ఆ పరిస్థితి వస్తుందా అనే అనుమానాలే ఎక్కువ. కానీ, తాజా పరిస్థితి చూస
ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో శివసేన విజయం సాధించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన శివసేన నేత రమేశ్ లాక్టే మరణంతో ఆయన భార్య పోటీలో నిలిచి గెలుపొందారు. ఇక లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోక్రానాథ్ నియోజకవర్గం బీజేపీది. కాగా, తాజా ఎన్ని