Home » Author »tony bekkal
సెకండ్ హాఫ్లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవ్సరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయార�
మొదట తక్కువ గొర్రెలు ఇలా ప్రవర్తించాయట. క్రమంగా వాటికి తోడుగా మరిన్ని గొర్రెలు చేరుతున్నాయని ఆ గొర్రెల యజమాని పేర్కొన్నాడు. అయితే ఆ గొర్రెలు లిస్టెరియోసిస్ అనే బాక్టీరియల్ వ్యాధి వల్ల అలా చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిని “సర్�
కాంగ్రెస్ పార్టీ నుంచి 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అయితే దేవగఢ్ స్థానం నుంచి ఎన్సీపీ తప్పుకుంది. దీంతో ఆ పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఆ
మెటా సంస్థపై బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాల్లో ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంస్థ 50 మిలియన్ల డేటా దుర్వినియోగంపై మీడియా ప్రకటనల ద్వారా బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. ఇక పోతే, తాన్యా వేసిన దావా ప్రకారం.. గోప్యతా తనిఖీ, ప్రకటన �
దీంతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈసారి ఫిఫా వరల్డ్ కప్ వీక్షించాలని అనుకున్నారు. అందుకు ఒక ఇల్లు కావాలని నిర్ణయించుకున్నారు. అంతే.. గ్రామంలో ఒక ఇంటిని చూసి 23 లక్షల రూపాయలకు కొనేశారు. ఆ ఇంటిని చూస్తే ఫుట్బాల్ గుర్తుకు వచ్చేలా
మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప
అదే సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేతో కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా తీవ్ర స్థాయికి చేరి, కొందరు కార్యకర్తలు ఆయన కాలర్ పట్టుకుని దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే బయటకు పరుగులు తీసినా వదిలి
రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే
ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ లేదు. ఒక్కసారి డెస్క్టాప్లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత వరకు ఓపెన్ అయే ఉంటుంది. దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే వారి ప్రైవసీకి ప్రమాదం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. వ�
పంజాబ్ టాస్క్ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్లోనూ కనిపి�
పేరుకు తగ్గట్టుగానే ఈ క్లబ్ స్వలింగ సంపర్కుల కోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్లబ్లో నవంబర్ 20న ప్రతి ఏటా స్వలింగ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలోనే తాజా ఘటన జరిగింది. కాగా దీని
సదరు వ్యక్తికి చిరాకెత్తుకొచ్చి కుక్కలా మొరుగుతూ ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల చుట్టూ ఆ రేషన్ కార్డు కాగితాలతో తిరిగాడు. కార్యాలయంలో పని కాలేదు. ఒకరోజు రోడ్డు మీద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధిరికి చూసి అతన్ని �
గుజరాత్లోని సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఆదివారం మాట్లాడనున్నారు. అంతకుముందు ఆయన సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వెరవల్ పట్టణంలో జరిగిన ప్రచార సభలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన గుజరాత్ పర్యటన శనివ�
కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్లో ఉంటోన్న మస్క్.. ట్రం
పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇర�
శివాజీ మహరాజ్ను గవర్నర్ అవమానించారు. ఇదే సంవత్సరంలో నాలుగు సార్లు అవమానించారు. ఇప్పటికీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. శివాజీ మహరాజ్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విగ్రహంలా భావిస్తారని ఆయన అన్నారు. అలాగే నిన్నటికి నిన్
మహిళలు తమను తాము బలవంతంగా వివాహానికి అనుమతించవద్దని అంబేద్కర్ కోరారు. అలాగే వివాహం ఆలస్యం చేయాలని, ప్రసవం ఆలస్యం చేయాలని ఆయన కోరారు. అంతే కాకుండా తమ భర్తలకు సరిసమానంగా నిలవాలని కోరారు. అంబేద్కర్ ఒక శాసనసభ్యుడిగా మహిళలు, కార్మికుల కోసం పోరాడ
తీహార్ జైలులో సత్యేందర్ జైన్కు హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఈడీ గతంలో చేసిన వాదనలు చేయడంతో తాజాగా బయటికి వచ్చిన వీడియో చర్చకు దారితీసింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానిక�
ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పం�
ఎస్పీ అయినంత మాత్రాన ఇళ్లు కూల్చమని ఆదేశాలు ఎలా ఇస్తారు? మనం ప్రజాస్వామిక పద్దతిలో ఉన్నాం. కనీసం సెర్స్ వారెంట్ జారీ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? పోలీసు విభాగానికి పెద్ద అయినంత మాత్రాన ఎవరి ఇల్లు అయినా ఇలా కూలగొట్టొచ్చని భావి�