Home » Author »tony bekkal
మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల స
బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్ కమిషన్ విధానాన్ని వ్యతిరేక
జడేజాకు బంగ్లా టూర్ నడుస్తోంది. అయితే తన కాలికి గాయమైందని బంగ్లా టూర్ డుమ్మా కొట్టారు జడేజా. కట్ చేస్తే భార్యతో ఎన్నికల ప్రచారంలో కనిపించారు. దీంతో జడేజా తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భార్య కోసం ఎన్నికల ప్రచారం చేయడం తప్
సెక్యూరిటీ అప్డేట్లను కలిగి ఉన్న వినియోగదారులు వీలైనంత త్వరగా ప్యాచ్ చేసుకొమ్మని సమాచారం అందుకుంటారని పరిశోధకులు తెలిపారు. ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని, అప్స్ట్రీమ్ మూలాలను సమీపంగా అనుసరించాలని అంటున్నారు. వీలైనంత త్వరగా వ�
ఆస్ట్రేలియాలో నాల్గవ అతిపెద్ద కాన్సర్ కారకంగా చర్మ క్యాన్సర్ ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 17,756 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, ప్రతి ఏడాది 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా నగ�
మొత్తం ఫుట్బాల్ ఆటనే వాళ్లు వ్యతిరేకించడం లేదు కానీ, సాకర్ ప్రపంచ కప్పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో పోర్చుగల్ ఉండడం. ఇంతకీ పోర్చుగల్పై ఎందుకా వ్యతిరేకత అంటే, ఇస్లాం దేశాలను ఆక్రమించుకుని బానిసలుగా చేశారని వారి వాద�
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని. కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతల్ని గెలిపించారు. కానీ వారు గెలవగానే బీజేపీలోకి వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని గెలిపించినా అదే జరుగుతుంది.
అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవట. వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్లో అప్పర్ రేంజ్ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ కమిటీ పంపింది. ఆర్బీ�
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్�
నంబర్ 19న ఔరంగాబాద్లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తు�
బాల సుబ్రమణ్యం మరణంతో ఉక్కిరిబిక్కిరైన సదరు మహిళ.. వెంటనే తన భర్తకు, సోదరుడికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఒక ప్లాస్టిక్ బ్యాగులో బాల మృతదేహాన్ని కుక్కేసి బయట పడేశారు. అయితే ఎప్పుడైనా ఏదైనా పనుంటే ఇంటికి ఆలస్యంగా వస్తారని అను
బీజేపీ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అదే ట్విట్టర్ వేదికగా గట్టిగానే బదులిచ్చారు. ‘‘పూర్తిగా చెత్తతో నిండిపోయిన బీజేపీ చెత్త డిపార్ట్మెంట్ నుంచి ఎడిటింగ్ చేసి వచ్చిన వీడియో అది. భారత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా కొనసా�
తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అం�
ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు
BJP vs BJP: రెండు రాష్ట్రాల మధ్య ఏ తగువులైనా ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే ప్రభుత్వాలు, పార్టీలు ఎలాగూ లేవు కాబట్టి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎంత వరకు వీలైతే అంత
జామా మసీదు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మానవ హక్కులకు విఘాతం కల్పించడమేనని ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పబ్లిక్ స్థలాల్లోకి ఎవరి ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ
సుప్రీం ఆదేశాలను అనుసరించి ఈసీ అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ సమర్పించారు. ఫైళ్ల విచారణ అనంతరం సుప్రీం స్పందిస్తూ.. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశా
ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరక
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్న రాజకీయాలు పూర్తిగా తప్పుడువి. ఇక్కడ లవ్ జిహాద్ అనేదే లేదు. కానీ, బీజేపీ దాన్ని ఎగదోస్తోంది. మహిళలపై దాడులు, మైనారిటీ వర్గాపై దాడులు, నిమ్న వర్గాలపై దాడులు చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ బ�