Home » Author »tony bekkal
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ర�
రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్ను గత ప్రభుత్వాలు (బీజేపీని ఉద్దేశించి) ఏర్పాటు చేయలేకపోయాయని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం 2019లో ఈ కమిషన్ను ఏర్ప�
ముందుగా మన్నార్కుడికి చెందిన యువకుడిని పెళ్ళాడింది. కేవలం పదంటే పది రోజులకే నగలు, నగదుతో పరారైంది. అటు పిమ్మట మధురైకి చెందిన సెంథిల్కుమార్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ఇతడితో ఏడాది పాటు జీవించింది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
పార్లమెంట్ చేసిన జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను రద్దు చేయడం అంటే ప్రజల నిర్ణయాన్ని రద్దు చేయడమేనని జగదీప్ ధన్కర్ అన్నారు. ‘‘పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీ�
గాయం కారణంగా పుతిన్ బాత్రూంకి కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారట. వైద్యులు సహాయంతో బాత్రూంకు తీసుకెళ్లినట్లు జనరల్ ఎస్వీఆర్ పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ఎటువంటి ఆధారాలను ఈ చానల్ చూపించలేదు, కేవలం విశ్వసనీయ వర్గాల సమాచారం అని మాత్రమే చెప్పింది. ఇక�
ఆమె బాయ్ఫ్రెండ్ పేరు అజయ్ ఠాకూర్. మృతురాలు, పాయల్ స్నేహితులే. ఇదే ఆమెకు అదనుగా మారింది. బాధితురాలికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి యాసిడ్ దాడి చేశారు, గొంతు కోసం హతమార్చింది. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా ధ్వంసం చేశారు. ఆమె అచ్చం తనలాగే ఉం�
నా స్నేహితుడు లాంటి వాడైన కపిల్ సిబాల్ లాంటి వ్యక్తి గురించి ఆలోచిస్తే సబబుగా ఉంటుంది. ఆయన సింథియా, హిమంత బిశ్వా శర్మలా కాకుండా పార్టీపై చాలా గౌరవాన్ని ఉంచారు. పార్టీ బయట ఉన్నప్పటికీ హుందాగా ఉన్నారు. అటువంటి నాయకులను తిరిగి స్వాగతించవచ్చు. �
చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెల�
ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని �
పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. "కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. ఆర్టీఐ కింద ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప
ఇప్పటికే విడుదల చేసిన ఫార్ములా-1, 2023 క్యాలెండర్లోని స్లాట్ను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అనంతరం నిర్వహించాల్సిన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. చైనాలో ఫార్ములా-1 గ్రాండ్ రేసు 2019లో షాంఘైలో జరిగిం�
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 2,500 సంవత్సరాల నాటి మూలాలు ఉన్నాయి. మాది అప్పటి నుంచి ప్రజాస్వామ్య దేశమే. ఇటీవలి కాలంలో ఏర్పడ్డ ప్రజాస్వామ్యాలన్నింటికీ మూలస్తంభాలు మా దగ్గర �
స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ నేతృత్వంలోని గ్రీవెన్స్ కమిటీ విచారణ జరిపి వీలైనంత త్వరగా వీసీకి నివేదిక సమర్పించాలని కోరారు" అని ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. బ్రాహ్మణ, బనియా వర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషన�
2022 ద్వితియార్థంలో ట్విట్టర్లో దాదాపు 238 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్యను పంచుకోకుండానే కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తోందని మస్క్ పేర్కొనడం గమనార్హం. ప్లాట్ఫాంలోని స్పామ్ ప్రొఫైల్ లక్షణాలు, గుర్తింపు, తొలగింపుకు సంబంధించిన �
రాజ్యసభ విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేను పోటీలో దింపి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యసభ విపక్ష పదవి నుంచి ఆయన తప్పుకుంటారని అనుకున్నారంతా. అయితే ఆ పదవిలో ఆయననే కొనసాగించాలనే ఆలోచనలో పార్�
వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన
జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్లైన్లో ఆయనకు నివాళులర్పించడం ప్�
హరిదాస్ ఓటు వేసిన విషయాన్ని, అతడి కోసం చేసిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అతడు ఓటు వేసిన ఫొటోలను షేర్ చేస్తూ ‘‘మహంత్ హరిదాస్ జీ ఉదాసీన్ అనే ఒకే ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేశాం. గిర్ ప్రాంతంలోని అడవిలో అతడు నివ�
ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సెల్పీ ఆధారిత ఫొటోలను ఉపయోగించి డిజి యాత్ర యాప్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకున్న ఈ సమాచారాన్ని స్టోర్ చేయరని తెలిసింది. ప్రయాణీకుల ఐడీ, ప్రయాణానిక
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది, జస్టిస్ బీ వీ నాగరత్న అనే ఈ ముగ్గురూ 2021 ఆగస్ట్ 31న ప్రమాణం చేశారు. 2021లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండేవారు. 2021లో జస్టిస్ ఇందిరా బెనర�