Home » Author »tony bekkal
అయితే షే హీ అమ్మకాల నుంచి ఎటువంటి కమీషన్ పొందనప్పటికీ, అతని నెలవారీ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రం ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. సింగపూర్లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో అంబాసిడర్
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన భూభాగాలు, తక్కువ పని కాలం వంటి సమస్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు గల రాష్ట్రాలలో ఈ పనులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో జాప్యానికి ఇది ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ
ఏప్రిల్ 2016 నుంచి బీహార్లో మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం స్వైర విహారం చేస్తూనే ఉంది. ఈ విషయమై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర రగడ చెలరేగింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మీతో పాటు మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం, మ
మహువా చేసిన ఈ పప్పు వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆ పార్టీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ మహువా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్సభ స్పీకర్ను కోరారు. మోదీ హయాంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆ
ఆకుపచ్చ రంగు వేయడం వల్ల కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలబురగి రైల్వేస్టేషనుకు వేసిన ఆకుపచ్చ రంగును వెంటనే తొలగించి వేరే రంగు వేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ ముందు హిందూ సంఘాల కార్యకర్తల �
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయ�
ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసె
ఈ పిటిషన్ విషయమై బిల్కిస్ తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు స్పందిస్తూ శీతాకాల సెలవుల కోసం సుప్రీంకోర్టుకు గడువు రావడమే తమ ఇబ్బంది అని పేర్కొన్నారు. కాగా, సుప్రీం స్పందిస్తూ ధర్మాసనం ఇప్పటికే ఈ కేసును విచారించిందని, కౌంటర్ అఫిడవిట�
వాస్తవానికి ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్)ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. కానీ తనకు అదే రోజు వేరే ముఖ్యమైన పని ఉండడం మూలంగా హాజరు కాలేనంటూ భూపేంద్ర పటేల్కు లేఖ రాశారు. ఈ తరుణంలో పన్నీర్స
మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అ�
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి �
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్ ఇల్లైన సిల్వర్ ఓక్కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగ
ఢిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఎయిర్పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చె
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. బీజేపీని ఏమాత్రం ఢీకొట్టలేక ఎనిమిదేళ్లుగా చతికిల పడిపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి బిల్లు రావడం గమనార్హం. ఇక ఈ బిల్లు గురి
ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్�
వాస్తవానికి గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కూడా తెచ్చిపెట్టింది. కానీ అంతలోనే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే సంఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ�
మంటస్ తుపాను శుక్రవారం రాత్రి చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షం, గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ