Home » Author »tony bekkal
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�
రొటీన్ చెకప్లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షల�
ఈయన ఫ్యామిలీ డాక్టర్ కావడం మరో విశేషం. సొంతింటిలోనే క్లినిక్ నడుపుతున్న ఈయన.. నాలుగో పెళ్లి ప్రయత్నిల్లో బిజీ బిజీగా ఉన్నారట. ఇక ఇంత పెద్ద కుటుంబాన్ని ఒకే దగ్గర పోషిస్తున్నారట. తాజాగా ఈయన 60వ సారి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే ప�
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు సార్లు రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30వతేదీన వందేభారత్ రైలును ప్రారంభించారు. నాలుగు రోజులకే మొదటి దాడి జరిగింది. ఆ మర్నాడే మరో దాడి జ�
అలహాబాద్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయమై మంగళవారం విచారణ ముగించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను స్తంభింపజే�
కాంగ్రెస్ ప్రధాన వైరి పక్షమైన భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని ఆహ్వానం అందింది. ఆ పార్టీకి చెందిన ఒక నేత ఈ యాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత చార్య ప్రమోద్ కృష్ణమ్ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా బుధవారం స్పందిస
జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆ�
భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్లో నితీశ్ కుమార్, లాల
నిరసన తెలిపిన నివాసితులకు ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. వారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, మసీదు, దేవాలయం, ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్, పీహెచ్సీ, 1970లో వేసిన మురుగు కాలువ, రెండు ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయని.. ఇప్పుడివన్నీ �
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి �
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ "దీన్ని ఏదో కరుణలా చూడకండి. కనీస అవసరాల్ని పొందడం ప్రతి వ్యక్తి హక్కు. వారికి ఆ హక్కులు కల్పించేందుకే నేను ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు ప్రతినిధులు, సాధారణ పౌరులు కూడా అండగా ఉండాలి. మీరు కూడా సుఖాశ్రయ్ సహాయత కో�
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చిన
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోం�
లాహోర్లో సోమవారం మీడియాతో మాట్లాడారు ఇమ్రాన్. గతేడాది తనపై అవిశ్వాసం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి ముందు బజ్వా తనను ‘ప్లే బాయ్’ అని పిలిచారని గుర్తు చేశారు. అయితే తాను ప్లే బాయ్నేనని ఇమ్రాన్ ఒప్పుకున్నారు. దాంతో విమర్శకుల
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగ�
అదానీ, అంబానీలు దేశంలో అనేక మంది రాజకీయ వేత్తల్ని, మీడియాను కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసిన ఆమె, తన సోదరుడు రాహుల్ గాంధీని మాత్రం కొనలేరని తేల్చి చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రం తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించ�
సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో తనను లైంగికంగా వేధిస్తున్నారని ఉమెన్ చాందీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సహా మరో ఐదుగురిపై 2013 జూలైలో ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలోని పినరయి విజయన్ ప్ర�
ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చ�
‘‘భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా ఉండేందుకు నేను తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తాను’’ అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే ఉపయోగపడుతన్నాయని, రాజకీయ క�