Home » Author »tony bekkal
మంగళవారం బెంగళూరు నగరంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మోటార్సైకిల్పై పడింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని(28), ఆమె కుమారుడు విహాన్(2.5) మరణించారు. భర్త లోహిత్ సోలాక్తో కలిసి ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కూ�
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే హిందీ పాలిత రాష్ట్రాల్లో సులువుగానే వెళ్లగలిగిన బీజేపీ.. హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాల్ని సాధ
అక్కడే ఉన్న జర్నలిస్టులు వెంటనే ఈ దాడి ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. పంజాబ్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సభ్యుడు రషీద్ హఫీజ్ డ్రైవర్ ఈ షూ విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి విశ్వా�
ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్�
ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన
ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ తరగతులు బహిష్కరించడం గమనార్హం. వాస్తవానిక
ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు త�
ఇంత కాంట్రవర్సీ అనంతరం సైతం గవర్నర్ మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఒక భాష నేర్చుకోవాలనే సూచన వివాదాస్పదమేమీ కాదు కానీ.. తమిళనాడులో హిందీ వ్�
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా..
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు లా అండ్ జస్టిస్పై ఇచ్చిన ప్రెజెంటేషన్పై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం వ్యవస్థ నియమిస్తుందనే విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగు�
2021తో పోలిస్తే 2022 ఏడాదిలో స్టార్టప్ పెట్టుబడులు మందగించాయి. 2021లో బెంగళూరు నగరం 20.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూర్చింది. అయితే 2022 ఏడాదిలో అది సగానికి పడిపోయింది. ఇక యూనికార్న్ విషయంలో కూడా తగ్గుముఖం పట్టాయి. 2021లో 46 యూనికార్న్లు నమోదు కాగా 2022లో క�
రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇర�
గవర్నర్ వాకౌట్ చేయడం పట్ల అధికార పార్టీ నేతలు, ఇతరులు #GetOutRavi రవి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, అలా చేస్తే పరిణామాలు విపరీతంగా ఉంటాయంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ హ్యాష్ట్యాగ్తో రూపొందించిన పోస్టర్లు తమిళన�
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అ�
ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్సీపీ, సమాజ్వాదీ పా�
Congress-2023: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా కనిపిస్తోంది. 2014 అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఆనాటి నుంచి పడ్డ స్థాయిలోనే పడుతూ లేస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దాదాపుగా అదే తీరు కనిపించిం�
కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తన భుజాలకు ఎత్తుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో మంచి ఊపును ఇవ్వడంతో, ఈ యాత్ర ప్రియాంత చేత కూడా చేపట
దేశంలోని ఇంధన పొదుపు ప్రణాళికలపై మీడియాతో మంత్రి ఆసిఫ్ మాట్లాడారు. ఈ సందర్భంలోనే పెళ్లి మండపాలను రాత్రి 10 గంటలకు, మార్కెట్లను రాత్రి 8:30 గంటలకు మూసివేయాలని అన్నారు. ఇది దేశానికి 60 బిలియన్ రూపాయల ఆదా చేయడంలో సహాయపడుతుందని సైతం ఆయన వ్యాఖ్యానిం�
ఆదివారం హర్యానాలోని కురుక్షేత్రలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మేం (కాంగ్రెస్) ముందుకు కూడా కదలలేమని అంటున్నారు. కానీ హింద