Home » Author »tony bekkal
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకా�
కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణ
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహా�
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
హెచ్-1బీ వీసా అనేది వలసేతర వీసా, ఇది అమెరికాకు చెందిన కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక విభాగాల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద�
రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం
ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రక
"ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంది’’ అని అన్నారు. ఇక కొన్ని శ్లోకాలను ఆయన ప్రస్తావిస్తూ "ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్త�
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాద�
బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో స్థానిక పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని, బీజేపీ ఓడుతుందనే విశ్లేషణలు కొన్ని వినిపిస్తున్నాయి. దేశంలో బలమైన నేతలుగా ఉన్న మాయావతి, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టా�
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్�
డిసెంబర్ 14 వరకు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 47.97 లక్షల మంది విద్యార్థుల్లో 38.37 లక్షల మంది విద్యార్థులు గుడ్లు, 3.37 లక్షల మంది అరటిపండ్లు, 2.27 లక్షల చికెన్ను ఇష్టపడ్డారని స్వయంగా ప్రభుత్వ విద్యాశాఖ వెల్లడించింది. అయితే ప్రభు�
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
ఇవే కాకుండా 6,605 వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఇది 5,359 వివిధ లాకెట్లు, నాణేలు ఇతర వస్తువుల రూపంలో ఉందట. దీని విలువ కూడా ఎంతో వెల్లడించలేదు. గురువాయూర్ ప్రాంతానికి చెందిన ప్రాపర్ ఛానల్ అనే సంస్థ అధినేత ఎంకే హరిదావ్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయట�
అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూప
హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నవలల్లోని పాత్రలు మాత్రమే. వారు చారిత్రక పురుషులు కాదు. అశోక చక్రవర్తి మాత్రం నిజమైన చారిత్రక పురుషుడు. ఉత్తరాఖండ్లో శివలింగంపై బుద్ధుడి చిత్రాలు ఉంటాయి. దీనిపై బౌద్ధులు కోర్టును ఆశ్రయించి, పిటిషన
2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని �
రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంఖ్య ఇప్పటికే 54శాతం ఉంది. అయితే తాజా కులాల చేరికతో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది నవీన్ నేతృత్వంలోని బిజూ జనతా దశ్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నవీన్ పట్నాయక్ తాజాగా ఎస్ఈ�
రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెం�
దీంతో కొన్ని ప్లాట్ఫామ్ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్ చేసినా, లేదంటే వీడియో లింకుల్ని షేర్ చేసినా, వాటిని బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సంస్థల్ని ప్రభు�