Home » Author »tony bekkal
తొలి రోజు వర్క్షాప్ను ఐఎస్డీఎస్, రీజనల్ డైరెక్టర్ (ఏపీ అండ్ టీఎస్) కే.శ్రీనివాస్రావు ప్రారంభించనున్నారు. రెండవ రోజు వర్క్షాప్ కంచరపాలెంలోని ఐటీఐ వద్ద జరుగనుంది. ఐటీఐలతో పాటుగా ఇతర వొకేషనల్ కోర్సుల ట్రైనీలకు శిక్షణ అందించనున్న�
అదానీ టోటల్ గ్యాస్ (10 శాతం క్షీణత), అదానీ పవర్ (4.98 శాతం క్షీణత), అదానీ విల్మార్ (5 శాతం క్షీణత), ఎన్డిటివి (5 శాతం తగ్గుదల) నమోదు చేసుకున్నాయి. ఇవే కాకుండా, అదానీ ట్రాన్స్మిషన్ దాదాపు 9 శాతం పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 9 శాతానికి పైగా పడిపోయింది. అద
రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటిం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (7 శాతం)తో పోలిస్తే కాస్త తక్కువే. కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవ�
న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుప�
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల శివసేన కొంత ఆశ్చర్యాన్ని, కొంత విముఖతను వ్యక్తం చేసింది. సమాజ్వాదీ నాయకుడు గౌరవనీయమైన రాజకీయ నాయకుడని, అయితే అయోధ్య నిరసనల సందర్భంగా కరసేవకులపై కాల్పు�
కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబ�
లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదకి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులల�
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగా�
జనవరి 29 ఆదివారం రోజున అమృత్ ఉద్యాన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు ప్రజల సందర్శన నిమిత్తం తెరిచి ఉంచుతారు. సాధారణంగా, గార్డెన్ ప్రజల సందర్శన కోసం ఒక నెల పాటు తెర�
రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హ�
Hindenburg Report On ADANI Group : గత రెండు రోజులుగా గణతంత్ర దినోత్సవం కంటే అదానీ ఇండస్ట్రీ గ్రూప్కు సంబంధించి అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ ఇచ్చిన ప్రతికూల నివేదిక మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ రిపోర్టుతో స్టాక్ మార్కెట్పై దుష్ప్రభావం పడిందని అంటున్నారు.
నేను తెలిపిన అభిప్రాయంపై కొందరు మత కాంట్రాక్టర్లు (పూజారులు) నా నాలుక, తల నరికే వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అదే రివార్డు మాట ఇంకెవరైనా చెబితే ఈ కాంట్రాక్టర్లే వాళ్లను టెర్రరిస్టు అని పిలిచేవారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చేసిన �
Hindenburg Report On ADANI Group: హిండన్బర్గ్ రిపోర్టుతో అదానీ ఆస్తులు ఐస్బర్గ్లా కరిగిపోతున్నారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు (20 బిలియన్ డాలర్లు) పైగా నష్టపోయిన అదానీ తాజాగా మరింత పెద్ద నష్టాన్ని చవిచూశారు. శుక్రవారం నాటి ట్రేడింగు ప్రకారం కేవలం 6 గంటల్ల�
ఈ చేరికల అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రెండు పార్టీల్లోని ఇద్దరు పెద్ద నేతలు వారి అనుచరులతో చేరి బీజేపీని మరింత బలోపేతం చేశారు. ఇప్పటికే మాకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు ఉంది. తాజా చ
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి స్థానంలో నుంచి తనను తప్పించి చరణ్ జిత్ సింగ్ ను నియమించడం పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన పార్టీని వీడారు. అనంతరం సొంతంగా 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార�
‘AM 2 PM’ ఎక్స్ప్రెస్ పార్శిల్ సర్వీస్లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందన
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయ�
ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుంది. అప్రెంటిస్షిప్ ఈ అవసరాలను తీర్చగలదు. ఈ తరహా వర్క్షాప్ల ద్వారా మన యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటుగా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్ను సైతం తీర్చగలము. ఎంఎస్డీఈ చే