Home » Author »tony bekkal
రాజ్యాంగ మౌలిక వ్యవస్థపై రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు విమర్శలు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థపై ఏకంగా న్యాయశాఖ మంత్రే విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు సభకు వచ్చినప్పుడు ఈ బిల్లు రాజ్యంగ మౌలిక వ�
ఆడవారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ఏకైక వరం అమ్మదనం. ఇప్పుడు ఆ అమ్మదనాన్ని ఓ ట్రాన్స్జెండర్ దక్కించుకున్నాడన్న విషయాన్ని చాలా గొప్పగా చాటుకున్నారు జియాజహాద్ల జంట. జియా గర్భం దాల్చాడనే విషయాన్ని ఫొటో షూట్ చేసి తమ ఇన్స్టా అకౌంట్ ద్వా�
మనం ఇంధన భద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు, మరీ ముఖ్యంగా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల కోణం నుంచి మాట్లాడాల్సి ఉంది. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి రోజూ 60 మిలియన్ల మంది పెట్రోల్ పంపులకు తమ వాహనాలలో ఇంధనం నింపుకోవడాని�
ఆర్బీఐ తీసుకువస్తున్న ఈ నూతన కార్యక్రమాన్ని తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు. తొలు�
ఈ ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు జిగిష్ దోషీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ముడిపదార్ధాలు, మెషినరీ, ఫినిష్డ్ ఉత్పత్తులు సైతం ఒకే చోట ప్రదర్శించడం వల్ల ఎగ్జిబిటర్లు, సందర్శకులు ప్రయోజనం పొందారన్నారు. ప
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�
త్రేతాయుగంలో లక్ష్మణ్పూర్గా పిలిచేవారని ఆయన అన్నారు. నవబ్ అసఫ్-ఉద్-దౌలానే లఖ్నవూగా పేరు మార్చారని చెప్పారు. త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని ఏలిన శ్రీరాముడు లక్నో సిటీని తన సోదరుడైన లక్ష్మణుడికి కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే ఆ సిటీని లఖన్
మంగళవారం సమావేశాల సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో బీజేపీ నేతలు పలుమార్లు అడ్డుపడ్డారు. నినాదాలు చేస్తూ, అభ్యంతరం చెబుతూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ భర్తృహరికి మహువా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్
నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేట్టినప్పటి నుంచి ఆమెపై విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ బోగస్ అంటూ మండిపడ్డారు. దేశ వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మల చేసిన ప�
తాజాగా ఆయన ధరించిన నీలం రంగు జాకెట్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈసారి చర్చలో విమర్శలకు తావులేదనుకోండి. కాకపోతే, గ్రీన్ సందేశం ఇవ్వడం కోసం ఆయన ఒక జాకెట్ ధరించారు. అది బ్లూ రంగులో ఉండడం చర్చను మరీంత ఆసక్తికి తీసుకెళ్లింది.
మతం అంటే సమాజ ఉన్నతి కోసం పని చేయడమని, తన గురించి మాత్రమే ఆలోచించి కడుపు నింపుకోవడం మతం కాదని భాగవత్ అన్నారు. ఈ మాటలు సంత్ రవిదాస్ చెప్పారని, అందుకే సమాజంలోని పెద్దలు సంత్ రవిదాస్ భక్తులుగా మారారని అన్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్, ఓరంగేబుకు �
అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన యోగి.. ఒక మతాన్ని జాతీయ మతమని చెప్పడం సరికాదు. రాజ్యాంగంలో అలా ఏం రాయలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు. పైగా మతాన్ని ప్రజల వ్యక్తిగతానికి వదిలేశారు. కానీ దేశానికంటూ ఒక మతముందని చెప్పలేదు
కోర్టు ముందు ఏ కేసూ పెద్దది కాదు, ఏ ఒక్క కేసు ప్రత్యేకమైంది కాదు. కోర్టుకు అన్ని కేసులు ముఖ్యమైనవే. ఎందుకంటే ఎక్కువగా వచ్చిన కేసులే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలకు అందాల్సిన న్యాయాన్ని ఎంతో సహనంతో, ప్రాధాన్యతతో విచారించాలి. అప్ప�
శత్రు దేశం నేతపై పొగడ్తలు కురిపిస్తావా అంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండ�
భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో బహిరంగ సభ నిర్వహిం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోపే జరగాల్సింది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు 5 నుంచి 6 నెలలు ఆలస్యంగా జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ ఎన్నికల అ�
ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఎన్నో పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. కానీ మనదేశంలో ఎన్నో వనరులు ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికా, చైనా కంటే మన దేశంలో తక్కువ వ్యవసాయ భూమి ఉంటుందని, అయినప్పటికీ అక్కడి రైతులెవరూ ఆత్మహత్యలు చేస�
ఉచిత చీరల పంపిణీలో నెలకొన్న తొక్కిసలాటలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో పది మంది గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాదం ఇది. జిల్లాలో ఓ పండగను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ఉచిత చ�