Home » Author »vamsi
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో డ్రగ్స్ కట్టడికి సీఎంలు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో జగన్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
త్రిపుర పోలీసులు ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప.
బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రముఖ నటుడు సోను సూద్ రాజకీయ రంగప్రవేశం చేస్తారంటూ కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
నేటి బాలలే రేపటి పౌరులు.. కానీ, చిన్న వయస్సులోనే ఎంతోమంది ఆడపిల్లలు లైంగిక వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) అధ్యక్షురాలు మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు ఢిల్లీ వచ్చి రహస్య మంత్రాంగం నడుపుతున్నారని అన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే శ్రీవారి అన్నదానం ట్రస్ట్కు కోటీ పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ షెడ్యూల్ ఖరారు.. భారత్ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..వచ్చే ఏడాది ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి.
ప్రతీఏటా శాతాకాలంలో దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.
భారత్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి.
శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్ అందించింది ట్రావన్కోర్ దేవస్థానం. నవంబరు 15వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది.