Home » Author »vamsi
వందేళ్ల క్రితం కాశీ నుంచి అదృశ్యమైన అన్నపూర్ణాదేవి మళ్లీ విగ్రహాన్ని కెనడా నుంచి తీసుకొచ్చి మళ్లీ కాశీలో ప్రతిష్టించనున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించబోతున్నారు.
ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ హాంగ్కాంగ్లో అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్మెంట్ అమ్ముడుపోయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతీ సంవత్సరం అందించే క్యాలెండర్లు, డైరీలను 2022వ సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది టీటీడీ బోర్డు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'భోళా శంకర్'.
జాన్వీకపూర్కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎప్పుడు ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి.
తమిళ హీరో, సౌతిండియన్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన భారత్.. పూర్తిగా నిరాశపరిచింది.
భారత్లో 266రోజుల కనిష్టానికి చేరాయి కరోనా యాక్టీవ్ కేసులు
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన 'న్యాయస్థానం టూ దేవస్థానం' మహా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లో ప్రత్యేక కోర్టులో ఈరోజు(09 నవంబర్ 2021) మాజీ ఎంపీ జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు విచారణ జరగనుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు నమీబియాపై విజయంతో టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది.
దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.
భారత్లో కరోనా కంట్రోల్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన కొవాగ్జిన్ను బ్రిటన్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు(9 నవంబర్ 2021) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదని అన్నారు సినీ నటుడు సోనూ సూద్.
సోనూసూద్ రియల్ హీరో అని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కరోనా విపత్తు వేళ సోనూసూద్ ప్రజలకోసం అద్భుతంగా పనిచేశారని అన్నారు కేటీఆర్.
అనంతపురంలో విద్యార్థులపై పోలీస్ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.