Home » Author »vamsi
రెండు రోజుల పాటు వణుకు పుట్టించిన భారీ వర్షాల నుంచి తిరుపతి కోలుకుంటుంది.
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానం అందింది.
తాలిబాన్ల చేతుల్లో చిక్కుకున్నా అఫ్ఘాన్.. గతంలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులతను ఎదుర్కొంటోంది.
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలజా క్రాంతి దర్శకత్వంలో వాలజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది.
జమ్మూకశ్మీర్లో గత 24 గంటల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ప్రకటించింది.
తమిళనాడులో వర్షాల ప్రభావంతో వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ప్రతిరోజూ వరదముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
.సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మా హీరో గొప్ప అంటే మా హీరో గ్రేట్ అంటూ పొగిడేసుకుంటూ ఉంటారు.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్.. ఉపాసనల పెళ్లై ఎనిమిదేళ్లయింది. ఇప్పటివరకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు ఈ జంట.
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నోకియా.
కంగనా రనౌత్.. 1947లో భారత్కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైలో తీరం దాటింది. తమిళనాడులో తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి అక్కడ పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
రైతాంగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్రిప్టోకరెన్సీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 13లక్షల 91 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.