Home » Author »vamsi
దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది.
చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నవంబర్ 8, 2016.. దేశమంతా ఒక్కసారిగా షాక్.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కీలకంగా ప్రకటించారు.
దుబాయ్లోని అబుదాబిలో టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్ను ఓడించి టీమిండియాని టోర్నీ సెమీస్లో అడుగుపెట్టేలా చేసింది.
టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్మెన్ షోయబ్ మాలిక్ స్కాట్లాండ్పై మ్యాచ్లో చెలరేగి ఆడాడు.
'పద్మశ్రీ' అవార్డు వచ్చేలా కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి ఈమేరకు సిఫార్సు చెయ్యాలంటూ.. కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సినీనటుడు సుమన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్మెన్ రాణించడంతో అఫ్ఘానిస్తాన్పై విజయం సాధించారు.
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లి వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది.
అచ్చే దిన్.. బీజేపీ ప్రభుత్వం రాకముందు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన పదం ఇది.. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తన ప్రచారంలో ఎక్కువగా ఉపయోగించిన పదం ఇది.
మతపరమైన యాత్రలు చెయ్యాలని ఇంట్రస్ట్గా ఉండేవారిని లక్ష్యంగా చేసుకుని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ టూరిస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు.
లక్కంటే అతనిదే అంటారు అందరూ.. లెక్క తప్పదు అని చెబుతుంటారు
యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి.
తన ఫోన్ నెంబర్ను ఫేస్బుక్లో పెట్టి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య.
ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.