Home » Author »vamsi
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు.
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
తెలంగాణలో ఎమ్మెల్సీల లెక్క తేలిపోయింది. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఊహించని రీతిలోకి కొత్త పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఇది అప్పట్లో పెద్ద సెన్సేషనల్ క్వశ్చన్.. బహుశా ఇది అత్యధికంగా అడిగే రెండవ ప్రశ్న.
నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు.. మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది.
ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఐఆర్ఈవో ఎండీ లలిత్ గోయల్ను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఆరోపిస్తూ ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన రెండు రిస్ట్ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి, హోస్ట్ పూజా బేడీ ముద్దుల తనయ అలియా ఫర్నీచర్వాలా(Alaya F) సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది.
అధికారం పోయింది.. ఆస్తులు కరిగిపోయాయి.. అప్పులు మాత్రం భారంగా మారాయి.. ఎవరికో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షులు సర్ డోనాల్డ్ ట్రంప్కే.
లంకాధిపతి రావణుడు పౌరానిక పాత్రేనా? లేక నిజంగా ఉన్నారా? రాజుగా ఉన్నారా? రావణుని వద్ద విమానాలు ఉండేవా? వీటిపై పరిశోధన మళ్లీ మొదలైంది.
ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది