Home » Author »vamsi
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్.. తన కస్టమర్లకోసం మొబైల్ బొనాంజా సేల్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ధర్యాప్తు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై చర్చ జరుగుతుంది.
మాంసాహారంపై కఠిన ఆంక్షలు పెట్టేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ఉపన్యాసాలకు భయపడమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మోదీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం రంగం, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేంద్రం.
నేచురల్స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మరో క్రేజీ మూవీ శ్యామ్సింగరాయ్ విడుదలకు సిద్ధం అయ్యింది.
దేశవ్యాప్తంగా అమ్మాయిల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలామంది అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్న సర్పంచి అల్లం బాలిరెడ్డి సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ(18 నవంబర్ 2021) నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.
ప్రతి సంవత్సరం గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ ఈరోజే(18 నవంబర్) ప్రారంభం అవుతుంది.
చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి.
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మహా ధర్నాకు చేస్తోంది.
మన శ్రేయస్సు కోసం పనికొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కరోనాను అడ్డం పెట్టుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జించాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి అంటే రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కడప జిల్లా రాజంపేటలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది.
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.
ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది.