Home » Author »vamsi
కఠినమైన డ్రగ్ చట్టాలను సడలించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.
ఆఫ్ఘనిస్తాన్లో అధికారం మారినప్పటి నుంచి, అక్కడి ప్రజలు శాంతిభద్రతలతో పోరాడుతూనే ఉన్నారు.
రిచ్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022వ సీజన్కు సంబంధించి జనవరిలో వేలం నిర్వహించనున్నారు.
అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణ అవసరం లేదంటూ ఏజీ వాదించగా హైకోర్టు ఏకీభవించింది.
ఆంధ్రప్రదేశ్కు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్తో ‘న్యాయస్థానం to దేవస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు రైతులు
కరోనా వైరస్ కొత్త వేరియెంట్ బి.1.1.529(ఓమిక్రాన్) రాకతో ప్రపంచం మొత్తం మళ్లీ భయం గుప్పెట్లోకి జారుకుంది.
కరోనా వైరస్ లేటెస్ట్ వేరియంట్ ఓమిక్రాన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘బింబిసార’. మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్.
అసలు పేరు.. పి.శేషాద్రి. ఆ పేరు చెబితే ఎవరా? అని అడగొచ్చు తిరుమలలో కూడా.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓయస్డీ అధికారి పి.శేషాద్రి.. 'డాలర్' శేషాద్రి కన్నుమూశారు.
ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్.. పాన్ ఇండియన్ సినిమా పుష్పతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 178 కరోనా కేసులు రికార్డయ్యాయి.
కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు.
దేశీయ అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఖాతాలో ఓ వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్అశ్విన్ విల్ యంగ్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
కాన్పూర్లోని గ్రీన్పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
కొత్త రకం కరోనావైరస్ బారిన పడి ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
నా గోల్(లక్ష్యం) ప్రజలకు సేవ చేయడమే కాని, పవర్లో ఉండడం కాదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.