Home » IPL 2021
క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించే విషయంలో అతిపెద్ద అడ్డంకి తొలగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బిసిసిఐ) అభ్యర్థన మేరకు, కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్ను మార్చడాన�
2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహిస్తారా? మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకనుంది ఈరోజు(29 మే 2021). క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతుందా? సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్లు జరిగుతాయా? టీ20 ప్రపం�
సెప్టెంబర్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ క్రికెట్ కు మిస్టర్ 360 తిరిగి వస్తాడని వార్తలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇదే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచ కప్ నాటికి జట్టులోకి
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా ప్లేయర్లకు వారు క్వారంటైన్ లో ఉన్నన్ని రోజులు చేయాల్సిన ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది.
క్రికెట్ అభిమానులా.. కాదా అనేది పక్కకుపెడితే యావత్ దేశమంతా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పేర్లు వినే ఉంటారు. టీమిండియా క్రికెట్ లో లెజెండ్ ...
Indian Premier League : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నాఅంటున్నాడు..టీమిడియా ప్లేయర్ టి.నటరాజన్. ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభంలోనే.. టి.నటరాజన్ కి మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్ కు దూరమైన సంగతి తెలిసింద�
టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ...
టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. చాహల్ భార్య ధనశ్రీ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అతని తండ్రికి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుండటంతో...