మీరు ఇంజినీరింగ్ చదివారా.. అయితే మీకు అద్భుత ఉద్యోగ అవకాశం. బీటెక్, బీఈలో ఏ గ్రూపు అయినా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. joinindianarmy.nic.inలోకి వెళితే అప్లికేషన్...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గవెర్నమెంట్ హాస్పిటల్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 11,000 పోస్టుల్ని భర్తీ భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పటికే...
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది....
ఇండియన్ ఇన్ సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ కోర్సును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి...
భారత్ ప్రభుత్వానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL)లో వివిధ విభాగాల్లో 393 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఈ నెల (జూన్ 29, 2020) నుంచి దరఖాస్తులు ప్రారంభం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) హాస్పిటల్స్ లో కాళీగా ఉన్న 723 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అందులో గైనకాలజీ, పీడియాట్రిక్, అనేస్థియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ విభాగాల్లో...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ బోర్డు...
ఏపీలో ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది....
ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్...
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు...
కరోనావైరస్ మహమ్మారితో అగ్రరాజ్యమైన అమెరికాలో భారీ నిరుద్యోగం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటి నిపుణులలో ఎక్కువగా అభ్యర్థించే H -1Bతో సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు...
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 125 ఖాళీలు ఉన్నాయి. ఈ...
సంచలన ఆఫర్లతో టెలికాం రంగంలో టాప్ పొజిషన్ కి చేరిన రిలయన్స్ జియో, తాజాగా తన కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ప్రిపెయిడ్
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్ –2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది....
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 136 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. కేంద్రీయ కృషి వికాస్ సంస్ధాన్ లో 2167 ఖాళీలను భర్తీ చేయటానికి సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్ నోటిఫికేషన్ ను విడుదల...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన SSC పరీక్షల కొత్త తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC). అంతేకాకుండా మరికొన్ని కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. గతేడాది విడుదల చేసిన కంబైన్డ్...
నోయిడాలోని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్...
తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWRIES)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. TSWRIESకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COE) ఇంటర్మీడియట్ కాలేజీల్లోని పార్ట్ టైమ్ గెస్ట్ లెక్చరర్...
TS Polycet ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడగించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యస్.సుధీర్కుమార్ తెలిపారు. జూన్ 9వరకు పొండగించారు. ఆలస్య రుసుముతో జూన్ 12వరకు పొడిగించినట్లు చెప్పారు. COVID-19...
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే TSRJC-CET 2020 ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న...
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దరఖాస్తు గడువును...
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు...
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని...
పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 మధ్య నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మే 22, 2020)న నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్ర తెలంగాణ హైకోర్టు సూచించినట్లుగా ప్రతి పేపర్...
రాష్ట్రంలో ఎమ్ సెట్ ప్రవేశ పరీక్షను జూన్ 6 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం నాడు ఆమె ఉన్నత విద్యామండలి చైర్మన్...
హెచ్-1బి వర్క్ వీసాల జారీకి సంబంధించి కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టింది. నాన్ ఇమ్మిగ్రాంట్ వీసా ప్రొగ్రామ్స్లో భాగంగా అమెరికాలో చదివిన విదేశీ టెక్నాలజీ నిపుణులకే హెచ్-1బి వర్క్...
ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు పొందొచ్చు. దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుమతించనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు...
కరోనా కారణంగా ఆగిపోయిన అన్నీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)కు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపులకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అన్ని ‘సెట్స్’కు ఆలస్య రుసుం...
ప్రపంచం మంతా కరోనా క్రైసిస్ తో వణుకుతుంటే సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్ధ మైక్రోసాఫ్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ స్పేస్ లలో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు సంస్ధ ప్రణాళికలు రూపోందిస్తోంది....
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వ్యవస్థలు మొత్తం ఆగిపోయాయి.. విద్యార్ధుల చదువులు దెబ్బతిన్నాయి.. ఆఫీసులు తెరుచుకోవట్లేదు.. పనులు జరగట్లేదు.. విద్యార్థుల వార్షిక పరీక్షలు సైతం నిలిచిపోయాయి. పోటీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. ఈ క్రమంలోనే కేంద్రం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా అర్హత ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే 10వ తరగతి అర్హతగా ఉంది....
విద్యా క్యాలెండర్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అకడమిక్ క్యాలెండర్ పై UGC పలు కీలక సూచనలు చేసింది. అకడమిక్ ఇయర్ ను జూన్ నుంచి ఆగస్టుకు మార్చాలని సిఫార్సు చేసింది. ఆగస్టులో అడ్మిషన్...
కరోనా వచ్చింది…లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక...
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన్ని తరగతులకు...
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల...
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పలు జిల్లాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం...