Telugu » Latest News
టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు.
Malala Yousafzai at Oscars: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన 95వ ఆస్కార్ (Oscars) అవార్డ్స్ వేడుకల్లో అంతర్జాతీయ తారలు సందడి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింద
Best Jio Plans March 2023 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. సరసమైన ప్లాన్లను కోరుకునే యూజర్ల కోసం ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాతో నాని కూడా ప
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్
Apple Watch: యాపిల్ వాచ్ (AppleWatch) హార్ట్ రేట్ పై యూజర్లను ఎప్పటికప్పుడు హెచ్చరించి ప్రాణాలను కాపాడుతోంది. తాజాగా యాపిల్ వాచ్ వల్ల యూకే (UK) కు చెందిన టాప్ సెల్లింగ్ రచయిత ప్రాణాలతో బయటపడ్డాడు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్య
థాయ్లాండ్ లో తీవ్ర వాయు కాలుష్యంతో 13లక్షల మందికి అస్వస్థతతకు గురి అయ్యారు. ఈ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందంటే ..ఒక్క వారంలోనే అనారోగ్యంతో 2లక్షలమంది ఆస్పత్రిలో చేరారు.