Telugu » Latest News
ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ అధ్యయనం వెల్లడించింది.ప్రపంచంలోని 50 దేశాలకు చెందిన వ్యక్తుల భౌతిక రూపాన్ని బ్రిటీష్ కంపెనీ "పోర్ మోయ్"(pour moi) పోల్చింది. ఈ పోలిక ప్రకారం భారతీయ మహిళలు అత్యంత ఆకర్షణీయంగా కనిపించారని తేల్చింది. ఇ
గోవా సందర్శనకు వచ్చిన పర్యాటకులపై స్థానిక గూండాలు కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు త
యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ముగిసింది. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఆస్కార్ అ
‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఘనతపై తెలంగాణ రాష్ట్రం హర్షం వ్యక్తంచేసింది. RRR
బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు.
కలబురగిలో 18వ శతాబ్దపు పండితుడు,సన్యాసి, ప్రఖ్యాత శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భక్తులు భారీగా పోటెత్తారు. రథోత్సవ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం నేడు చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయ సినిమాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోనుంది. ఇక ఆస్కార్ అందుకున్న తరువాత కీరవాణి, చంద్రబోస్..
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చ
కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు విమర్శించారు.
ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు............