Telugu » Latest News
ఆస్కార్ వేదికపై ప్రతి సంవత్సరం కొన్ని లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన పాటలను కచ్చితంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో............
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు జనసేనాని. మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు పవన్. వెయ్యి కోట్లు ఆఫర్ అని ఒకరంటారు.. వెయ్యి కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపల
బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి............
కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అమృతపాల్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ చర్యతో ప్రభుత్వం అతడికి లొంగిపోయిందనే విమర్శలు వచ్చాయి. గతేడాది మేలో మ
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ లలో బూతులు, బోల్డ్ కంటెంట్ ఉంటుందని తెలిసిందే కానీ తెలుగు హీరోలని తీసుకొని ఈ రేంజ్ లో అడల్ట్ కంటెంట్ పెట్టి తీయడంతో తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..............
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలను రేపు ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటింగ్ లో బ్యాలెట్లను మాత్రమే వాడతారని చెప్పారు. ప్రస్తుతం 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మాకు ఇచ్చే గౌరవం, విలువలు మాకు ఇయ్యకుంటే.. అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తగలబెట్టడానికి నా లాంటి వందల మంది ఆడోళ్లు పుట్టుకువస్తారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అణచివేతలను ధైర్యంగా ఎదుర్కొవాలి
ఫిబ్రవరి 14న ఈరోడ్లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్పై కేసు నమోదు అయి
ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం