Telugu » Latest News
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్పై సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనం చూశాం. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాలు కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఇక ఈ సినిమాతో
డిగ్జాన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బీ లాల్ మాట్లాడుతూ ‘‘ అర్జూ గ్రూప్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా విప్లవాత్మక సాంకేతికత, ఓడీఎం నైపుణ్యంను వినియోగదార
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్
అజ్ణాత సంస్థ పరిశోధకులు 506 నమోదిత, అమెరికా ఆధారిత డేటా బ్రోకర్లను విశ్లేషించారు. గత 20 సంవత్సరాలలో, ఈ కంపెనీలలో 23 (4.5 శాతం) డేటా ఉల్లంఘనలకు గురయ్యాయని, ఇప్పటి వరకు కనీసం 10 డేటా బ్రోకర్ ఉల్లంఘనల ఫలితంగా కనీసం పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారని క
Samsung Huge Discounts : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్లో S23 Ultra, గెలాక్సీ S23 Plus, గెలాక్సీ S23లను ఫిబ్రవరిలో లాంచ్ చేసింది.
ఇండియన్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. దర్శకదిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు గ్లోబల్గా ప్
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజు
ఓయో వ్యవస్ధాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ మరణించారు. గురుగ్రామ్ లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి ఘనంగా జరి
యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది.