Telugu » Latest News
ఎలాన్ మస్క్ ప్రవేశపెడుతున్న కొత్త విధానం, చెల్లింపు సేవ వంటి అనేక దశల తర్వాత యూజర్లు ట్విటర్కు మెరుగైన ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్త
ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ్ RRR పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారాన్ని లేపడంతో తమ్మారెడ్డి వివరణ ఇచ్చాడు.
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. ఏదో ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్ట
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్
Mercedes Benz Car Prices : దేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 5శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత చాలా తక్కువగా సినిమాలు చేస్తూ కనిపించింది. ఇక ఓ బిడ్డకు తల్లి కూడా అయిన కాజల్, ఇప్పుడు మళ్లీ తన జోరును పెంచుతోంది. తాను వరుసగా నటిస్తున్న సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక హార్రర్ కామెడీ మూవీగా తె
Airtel-Vi OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vodafone idea) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై అదిరిపోయే ఓటీటీ (OTT Subscription) కూడా ఉచితంగా అందిస్తున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం