Telugu » Latest News
సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో రైలు వరకు తెలుగు మహిళ ప్రస్థానం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వరుసగా అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. తాజాగా మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి కూడా ఫస్ట్ ఇండియన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’ అనే టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్..
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
40 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో మొదలవుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ కంటికి సరిపడ నిద్ర పోవాలి. వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.
మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజాగా సెలబ్రిటీల ప్రమోషన్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు......................
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప ది రైజ్'. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంద
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం
కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్కు కమాండింగ్ ఆఫీసర్గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి నియమించింది భారత వైమానిక దళం. మహిళా దినోత్సవం ముందు రోజున ధామినికి బాద్యతలు అప్పగించింద
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకట