Telugu » Latest News
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ ను
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం 'RRR'. ఈ మూవీతో వీరిద్దరి మధ్య ఎంతటి స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. రామ్ చరణ్ ఒక విషయంలో తన ఫ్రెండ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస
విపక్షాలను వేధించాలనే ఉద్దేశంతోనే ఆయా నేతలకు ఈడీ నుంచి నోటీసులు అందుతున్నాయని సంజయ్ సింగ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై బీజేపీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. ఈడీ-సీబీఐకు బడ్జెట్ పెంచాలని ఆయన ఎద్దేవా
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ
Poco X5 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి కొత్త 5G ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో Poco X5 5G ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు.
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిస
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా.. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ భామ నటించిన 'ఫర్జి' సిరీస్ మంచి విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసింద
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్ర యూనిట్ ఇటవీల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక
పొత్తులో భాగంగా పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు పాలేరు మీద ఆశలు పెట్టుకున్న తుమ్మల.. తగ్గేదేలే అంటున్నారు. పాలేరు సమీపానికి మకాం మార్చిన ఆయన