Telugu » Latest News
Poco X5 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి కొత్త 5G ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో Poco X5 5G ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు.
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిస
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా.. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. తాజాగా ఈ భామ నటించిన 'ఫర్జి' సిరీస్ మంచి విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసింద
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామబాణం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్ర యూనిట్ ఇటవీల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక
పొత్తులో భాగంగా పాలేరు స్థానాన్ని సీపీఎంకు కేటాయిస్తారని.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు పాలేరు మీద ఆశలు పెట్టుకున్న తుమ్మల.. తగ్గేదేలే అంటున్నారు. పాలేరు సమీపానికి మకాం మార్చిన ఆయన
మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR వంటి సక్సెస్ తరువాత చేస్తున్న మూవీ 'RC15'. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమ
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం వి