Telugu » Latest News
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
ప్రకృతి ఎంతటి మానసిక ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంది. ప్రకృతి అంటేనే రంగులు. హోలీ అంటే రంగుల కేళి. అంటే ప్రకృతి హోలీ రెండూ ఒక్కటే. ప్రకృతిలో మమేకమైపోయిన రంగులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిపరంగా సహజం
రానా నాయుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ఈ సిరీస్ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ నిర్వహించారు........................
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్
సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హైదరాబాద్ మెట్రో To రియాద్ మెట్రో రైలు వరకు తెలుగు మహిళ ప్రస్థానం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వరుసగా అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. తాజాగా మరో పాపులర్ అమెరికన్ టాక్ షోకి కూడా ఫస్ట్ ఇండియన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’ అనే టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్..
త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
40 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో మొదలవుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ కంటికి సరిపడ నిద్ర పోవాలి. వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.
మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజాగా సెలబ్రిటీల ప్రమోషన్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు......................
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప ది రైజ్'. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంద