Telugu » Latest News
మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెర
ఈ వైరస్ వచ్చినవారిలో తొలుత లక్షణాలేవీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. కొందరి మాత్రం కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపిస్తాయి. అక్యూట్ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉం
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో షూటింగ్లు సోమవారం నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయ
ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు.
ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్నారు కార్తికేయ 2 చిత్ర యూనిట్. తాజాగా ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ సిటీలలో 6 లక్షల రూపాయల విలువైన నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను......
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది.
నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్ మోతాదు మరింత పెరిగే
దేశంలో సంచలనం సృష్టించిన DHFL స్కామ్లో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగ
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు.