Telugu » Latest News
తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అయితే టీటీడీ వివరణ ఇచ్చినా వివాదం ముగియడం లేదు. బాయ్కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకొ
నేడు ఆదివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ మధ్యాహ్నం 12.00 గంటలకు ఫిలిం ఛాంబర్ లో జరగనుంది. ఈ మీటింగ్ లో కేవలం ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన అంశాలని.......
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.
రణబీర్ కపూర్ సినిమా షూట్ ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరుగుతుంది. ఇందుకోసం ఓ సెట్ ని నిర్మించారు. సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో సెట్ మొత్తం మంటలు వ్యాపించాయి...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నా ఫలితం దక్కడం లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగ
తాజాగా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ ఒక బ్లాక్ టీ షర్ట్ ధరించారు. ఇప్పుడు ఆ ట్ షర్ట్ బాగా వైరల్ అవుతుంది. karl lagerfeld అనే పారిస్ కంపెనీకి చెందిన టీ షర్ట్ అది. అది తారక్కు......
బ్రదర్స్ RRR సినిమాని మరోసారి అభినందించారు. రాజమౌళి సినిమా తీస్తాను అంటే నిర్మాతగా డబ్బులు పెట్టడానికి రెడీ అన్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ రాజమౌళితో రూసో బ్రదర్స్ కి వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూ.............
జగపతిబాబుని రాజకీయాల గురించి పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానమిస్తూ.. ''సినిమానే ఒక మాయ. పాలిటిక్స్ ఒక మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, అంత...............
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.
విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది.