Telugu » Latest News
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్వాటర్ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫాం భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''సీబీఐ విచారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం భయపడింది. అవినీతి బయటపడిపోతుందని భావించింద
విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
కార్చన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్, హైడ్రోజన్, సివిల్ డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2022, ఆగస్టు 12గా నిర్ణయించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆగస్టు 1, 2వ తేదీలలో ఉదయం 7 గంటలకు ఆయా కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్ట
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామ
ఇరాక్ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు శనివారం బాగ్దాద్ లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు.