Telugu » Latest News
వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్రైటింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 25 గా నిర్ణయించారు
విదేశీ మారక నిల్వలను పెంచుకోవడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పని చేసిన తీరు అద్భుతంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. భారత్లో తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. శ్రీలంకలో తలెత్తిన ఆర
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం సక్సెస్
ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు చెపుతున్నారు.
బరువు పెరగకుండా ఉండాలంటే రోటీలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు రాత్రి సమయంలో రైస్ కంటే గోధుమలతో చేసిన చపాతీలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిద
భాగ్యనగరంలో గత వారం రోజులుగా వర్షాలు దంచికొట్టడంతో మూసీనది ఉప్పొంగింది.. ఇప్పుడిప్పుడే మూసీలో వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. మూసీలో మత్స్య కన్యలు ఉన్నాయంటూ ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నమ్మశక్యం కానిరీతిలో ఉన్న వీడియోపై ’ వాట్
నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశ
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్లో చేదు అనుభవం ఎదురైంది. గతంలో తాను చదువుకున్న పట్నా కాలేజీలో సెమినార్ కోసం వెళ్ళిన జేపీ నడ్డాను ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) కార్యకర్తలు అడ్డుకుని చుట్టుముట్టారు. వెనక్కి
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి త్వరలోనే ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.