Telugu » Latest News
కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్ లో 19 ఏళ్ల కుర్రాడు రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ,పీజీ,బీఈడీ,ఎంఈడీ,సీటీఈటీ,ఎస్టీఈటీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక
పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు.
పగటి పూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాల సమయం డెంగ్యూ నివారణకు కేటాయించాలని సూచించారు.
మెదడు, మెదడు వెలుపలి సమస్యలతో సంబంధం లేని తలనొప్పిగా పార్శ్వనొప్పిని చెప్పవచ్చు. సాధారణంగా ఇది సాయంత్రం వేళలో వస్తుంటుంది. ఎక్కువసేపు ఎండకు గురికావటం, సమయానికి తినకపోవటం, పడుకోకపోవటం, తగినంత నీరు తాగకపోవటం వంటివాటి వల్ల వస్తుంది. కొందరిలో
కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలిస్తోన్న నేపథ్యంలో ఇవాళ ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో ఆయన మాట్లాడుతూ... తనపై ఎవరు కుట్రలకు పాల్పడుతున్నారన్న విషయంతో అన్ని అంశాలూ సరైన సమయం వచ్చినప్పుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కార్లలో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్
అంతరిక్షంలో ముక్కలుగా విరిగిపోయిన చైనా లాంగ్మార్చ్-5బీ రాకెట్కు సంబంధించిన శకలాలు ఇవాళ ఫిలిప్పీన్స్లోని సముద్రంలో పడిపోయాయి. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 12.55 గంటలకు శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించిన అ
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.