Telugu » Latest News
పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని రూ.11.50 లక్షలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజయ్ రౌత్న
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి రోజైన నేడు (జూలై 31) 34 లక్షల మంది వాటిని దాఖలు చేశారని ఆదాయ పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు అవి దాఖలయ్యాయని పేర్కొంది.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనే కామెంట్లు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ద్రౌపది ముర్ము అనే పేరును ఏకవచనంతో సంభోదించారని ముందు ప్రెసిడెంట్ అనే పదం వాడలేదని ఆరోపించారు. ఈ
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విమానం ల్యాండ్ అయ్యే సమయంలో యువ పైలట్ అనుమానాస్పద స్థితిలో కిందకు దూకి మరణించాడు. మరికొద్దిసేపట్లో విమానం టేకాఫ్ అవుతుందనుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన మరువక ముందే విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు కలకలం రేపింది. నలుగురు యువకులు ఆర్కే బీచ్ లో గల్లంతయ్యారు. ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో యువకులు సముద్రంలోకి వెళ్లారు.
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా నిర్వహించిన భారత్, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 9
కుటుంబంలో జరిగిన గొడవల్లో బాబాయ్ చెవిని అబ్బాయ్ కొరికేశాడు. అది ఏదో పంటి గాట్లు పడేట్టు కాదు.... చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.