Telugu » Latest News
నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. మున్సిపల్ సమావేశానికి 14మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా..కీలక నిర్ణయం తీసుకుంది. స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్లో 4వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి
బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.
శుక్రవారం సాయంత్రం జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఓ అభిమాని మరణించాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన పుట్టా సాయిరామ్ అనే వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూకట్ పల్లిలో.....
యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్ షెల్లింగ్ జరపగా భారీగా మృత్యువ
డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. కోట్ల ఏళ్ల కిందటి అస్థిపంజరం ఏకంగా రూ. 48.5 కోట్ల ధర పలికింది.
తాజాగా శుక్రవారం లైగర్ నుంచి వాట్ లగా దెంగే.. పాట రిలీజ్ అయింది. ఈ పాటతో సరికొత్త ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. విజయ్, అనన్య కలిసి ముంబై లోకల్ ట్రైన్లో సందడి చేశారు. లోకల్ ట్రైన్ లో ఉన్న జనాలతో.......
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఆ దేశంలో తగిన స్థూల ఆర్థిక విధాన కార్యాచరణ అమల్లోకి వచ్చేవరకూ కొత్తగా రుణాలిచ్చే ప్రణాళికేది లేదని ప్రపంచ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరీక
ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?
చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.