Telugu » Latest News
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువస్తే ఇవాళ సముద్రంలో మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. మరొకరు ఆసుపత్రిలో చికిత్
తాజాగా టాలీవుడ్ సమస్యలపై దర్శకుడు తరుణ్ భాస్కర్ 10 టీవీతో మాట్లాడారు. ''టాలీవుడ్ లో ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం కరోనానే. అలాగే ఓటీటీ కూడా. పెద్ద సినిమా అయితేనే థియేటర్స్ కి వెళ్తున్నారు. చిన్న సినిమా అయితే.........
ప్రీ రిలీజ్ వేడుకలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద, రాజుల కాలం నాటి సినిమాను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలాంటి ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్ చేయను.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''అందరూ ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన మంచి సినిమా వస్తే............
బీచ్ లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వా
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.
కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్సెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఫోన్ ఆడియో లీక్ పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. డబ్బులు కట్టాలంటూ అనిల్ కు లోన్ రికవరీ ఏజెంట్లు వరుస ఫోన్లు చేసినట్లుగా ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆడియో లీక్ పై అనిల్ కుమార్ యాదవ్ ఐజీ త్రివిక్రమ వర్మకు ఫోన్ చేశారు అనిల్ కుమార్ య
5జీ స్పెక్ట్రమ్ వేలంలో శుక్రవారం నాల్గో రోజు వేలం ప్రక్రియ ముగిసింది. నాలుగు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రూ. 1,49,855 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 23 రౌండ్ల బిడ్డింగ్ నిర్వహించారు. రేపు కూడా వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర టెలికా