Telugu » Latest News
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.255 పెరిగి, రూ.51,783కు చేరింది. ఇంతకు ముందు 10 గ్రాముల పసిడి ధర రూ.51,528గా ఉంది. అలాగే, దేశంలో వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,610 పెరిగి రూ.58,387కి చేరింది. ఇంతకు ముందు కిలో వెండి ధర రూ.56,777గా
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దీంతోపాటుగా అభ్యర్ధులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష ద్వ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒక్కసారిగా కూరుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విటర్ లో వైరల్ గా మారాయి..
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి టెన్త్,ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, జీఎన్ఎం,డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాలరు పట్టుకుని నెట్టేశారు. మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు వారికి అనుకూలంగా పనిచేశారని నిరసన తెలుపుతూ భోపాల్లోని
కప్పలు, పాములు.. మనం తరచూ చూస్తుండే ప్రాణులే.. అయితే వాటి వల్ల 34ఏళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ షాకింగ్ విషయం అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు కారణాలుకూడా వారు వెల్లడించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్, కెమికల్,సివిల్ మెకానికల్,ఎలక్ట్రికల్, ఫైర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, డిప్లొమా ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంట
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ తో పాటు అందుకు సమానవైన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చే