Telugu » Latest News
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్ లో బెంగళూరుకు చెందిన 18ఏళ్ల బాలుడు ప్రాంజల్ శ్రీ వాస్తవ సత్తా చాటారు. జూలై 11, 12 తేదీల్లో నార్వేలోని ఓస్లోలో జరిగిన అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO)లో బంగారు పతకం అందుకున్నాడు. ప్రాంజల్ ఈ ఏడాది ఒలింపియాడ్లో మొత్తం 34 స
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దన్నా వానలతో కుమ్మేస్తున్నాడు. రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ఉగ్రరూపం దాల్చాడు. దీంతో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో గోపాల్ ప్రసాద్ అనే వృద్ధుడు ప్లాట్ఫాంపై ఉన్నాడు. పోలీసు వద్దకు వెళ్ళిన గోపాల్ ఓ వ్యక్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంటనే గోపాల్ను ఆ పోలీసు కొట్టడం ప్రారంభించాడు. కిందపడే
గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా ఉంటుండగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను వైద్యులు సూచించే అవకాశాలు ఉంటాయ
డేకేర్ సెంటర్ లోని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన భర్తని తుపాకితో కాల్చిపారేసింది భార్య..
కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని అంటున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం ముంపు బాధితులను టీడీపీ ఆదుకుంటుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్
మనం రోజు వారిగా తీసుకునే అనేక ఆహారాల ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఇని పొందవచ్చు. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, మిరియాలు, బీన్స్, పప్పు ధాన్యాలు, అవకాడో, సాల్మొన్ చేపలు, గుడ్లు, బాదం గింజలు, డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు గింజలు, పండ్ల
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఏపీ సర్కారు దారి మళ్ళిస్తోందని, ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాగే, రాజధాని అమరావతి కోసం ప్రధాని మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారని ఆయన చెప్పారు. గుంటూరు
పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేసులో విచారణనను వేగవంతం చేసినాకొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి.