Telugu » Latest News
బీహార్ కు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్లుగా స్నానం చేయకుండా ఉన్నాడు. కారణం వింటే మాత్రం హ్యాట్సాఫ్ అంటాం. సమాజం పట్ల ఓ వృద్ధుడు ఎంతగా తపన పడుతున్నాడో కదా అనుకుంటాం...
దేశంలో మరో మొబైల్ గేమ్పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ‘పబ్జి’గా గుర్తింపు తెచ్చుకున్న ‘బీజీఎమ్ఐ (బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)’ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు యాపిల్, గూగుల్ సంస్థలు ఈ గేమ్ను తమ ఓఎస్ల నుంచి తొ
కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో మహిళా కానిస్టేబుల్ విషయంలో కానిస్టేబుల్ సీఐ ఘర్షణ పడ్డారు.
లైగర్ సినిమాని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. దీంతో ఇటీవలే ప్రమోషన్ సుమొదలు పెట్టారు. తాజాగా లైగర్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘వాట్ లగా దేంగే.. ’ అంటూ సాగే మాస్ సాంగ్ ని...........
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. నాలుగు రోజుల క్రితం వరకు 15 వేలకు చేరిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. ప్యాకేజ్ వన్ పనులు చేసేంద
అన్నవరం సత్యదేవునికి రూ.1.50 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు. రూ.1.50 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని కానుకగా సమర్పించాడు.కోరిన కోరికలు తీర్చే అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రాల శోభతో మెరిసిపోనున్నాడు. అన్నవరం సత్యదేవ
సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
బ్రాండింగ్ కోసం టాప్ కంపెనీలన్నీ మహేష్, అల్లు అర్జున్, విజయ్ చుట్టే తిరుగుతున్నాయి. ఈ స్టార్ హీరోలు ప్రొడక్ట్ గురించి ఒక్క మాట చెబితే చాలు, చిన్న యాడ్ చేస్తే చాలు టర్నోవర్ కోట్లలో పెరుగుతుందని...