Telugu » Latest News
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్ద
హైదరాబాద్ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, పురాతనమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. పాతబస్తీలో అభివృద్ధి అడ్డుకుంటున్న శక్తులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సింధియా అన్నారు. పాతబ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో సాధన చేస్తూ బిజీబిజీగా కనపడ్డాడు. భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ ఆడలేదన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్
భద్రాద్రి జిల్లాలోని మంగలిగుంపులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన 60మంది గుత్తికోయలు అక్కడికి చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నె
హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారత్-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ నుంచి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను తప్పించిన భారత సెలెక్టర్లు ఆ స్థానంలో సంజూ శాంసన్ను తీసుకున్నారు. టీమిండియాతో కేఎల్ రాహుల
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శుక్రవారం రెండు రోజుల భూటాన్ పర్యటనను మొదలు పెట్టారు. కొత్త ఉపగ్రహ చిత్రాలు భూటాన్ వైపు డోక్లామ్ పీఠభూమికి తూర్పున చైనా గ్రామాన్ని నిర్మించడాన్ని సూచిస్తున్నాయి. ఇది భారతదేశంపై చైనా చేస్తున్న కుట్రగా కనిపిస్త
స్విగ్గీ పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ నుంచైనా పనిచేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీంలకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. ప్రతి త్రైమాస
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై వారిరువురు చర్చించారు. వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. దేశంలో నెల
లద్దాఖ్లోని గల్వాన్ లోయలో రెండేళ్ళ క్రితం చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు/గాయపడ్డారు? అన్న విషయంపై వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఓ వ్యక్తి కోరారు. అలాగే,