Telugu » Latest News
తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో సరికొత్త యాడ్లో యాక్ట్ చేశాడు. ఈ యాడ్ షూట్ కోసం మరో నయా లుక్లో కనిపించాడు. బన్నీని ఊర మాస్ లుక్ కనపడేలా చేంజ్ చేశారు. ఈ లుక్ ని తన సోషల్ మీడియాలో............
క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. జైపార్క్ ను తలపిస్తున్న చికోటీ ఫామ్ హౌస్ లో అరుదైన వన్యప్రాణులున్నాయి. ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇలా
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్కు 2వేల 500 చెల్లించి బుక్ చేసుకోవచ్చని చెప్పింది. మూ
విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, లైగర్ తో పాన్ ఇండియా క్రేజీ హీరో అవుతున్నాడు. దాంతో సౌత్, నార్త్ అని తేడా లేకుండా నార్మల్ అమ్మాయిలే కాదు, క్రేజీ హీరోయిన్స్ కూడా..........
గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉండబోదని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారి. ఈ వ్యాఖ్యలను శివసేన సహా మహారాష్ట్రకు చెందిన పార్టీలు ఖండిస్తున్నాయి.
దేశంలోని ప్రాంతీయ పార్టీల విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక విడుదల చేసింది. అన్ని ప్రాంతీయ పార్టీల్లోకెళ్లా...జనతాదళ్ యునైటెడ్ అగ్రస్థానంలో ఉంది. ఇక డీఏంకే రెండో స్థానంలో ఉండగా...ఆప్ మూడో స్థానం దక్కించుకుంది. టీఆ
సంప్రదాయ, రింగు వలల మత్స్యకారుల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. రింగు వలల వివాదంపై జెంటిల్ మెన్ ఒప్పందం కుదిరింది. మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి సీదిరి అప్పల రాజు సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ మల
ఈ షోలో విజయ్ని రష్మికతో డేటింగ్ చేస్తున్నావట అని కరణ్ అడగగా, విజయ్ మాట్లాడుతూ.. ''రష్మిక నా డార్లింగ్. నా కెరీర్ మొదట్లోనే రష్మికతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ సమయంలో..........
పట్టాలపై నుంచి వెళ్తున్న మినీ బస్సును ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో శుక్రవారం జరిగింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.430 కోట్లతో 450 ఎకరాల్