Telugu » Latest News
అన్నం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని, అన్నం కార్బ్తో కూడినదని , బరువు తగ్గాలంటే అన్నం తినడం మానుకోవాలన్న ప్రచారం సాగుతుంది.
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అబేపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో అబేను ఎందుకు చంపాలకున్నాడో నిందితుడు వెల్లడించాడు.
పన్నేండేళ్ల బాలిక స్కూల్కు వెళ్లిన తర్వాత ఒక నోట్బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులో కిడ్న
గోధుమ గడ్డి రసం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. స్థూలకాయం నుండి బయటపడాలనుకునే వారికి ఈ జ్యూస్ ఉపకరిస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రిలో చేరాడనే వార్తతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా, మీడియా ఛానళ్లలో....
తాను 2019లో జపాన్ పర్యటన సందర్భంగా అబేని కలిశానని తెలిపారు. సురక్షితమైన మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న స్ఫూర్తిదాయక నాయకుడు షింజో అబే అని కొనియాడారు. రాజనీతిజ్ఞతతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
తాను ఇటీవల జపాన్ పర్యటనలో అబేను కలుసుకుని అనేక విషయాలను చర్చించానని తెలిపారు. అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోడీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తపరిచారు. షింజో మృతి పట్ల తమ ప్రగాఢ గౌరవానికి గుర్తుగా రేపు ఒక రోజు జాతీయ సంతాపాన్ని పాటించాలని ప్రధ
గత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా