Telugu » Latest News
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్ ఖండించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధాని షింజో అబే నా ప్రియ మిత్రుడు అంటూ పేర్కొన్నారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అంటూ.. Modi ప
కోడిపందాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి కొంత మంది పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం రావడంతో తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన తెలిపారు.
సమంత, రష్మిక, పూజా హెగ్డే.. ఈ ముగ్గురు సౌత్ లో పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి చూస్తున్నారు. ఈ ముగ్గురికి బాలీవుడ్ పిలిచి మరీ ఆఫర్స్..........
వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి పేదల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన బొల్లేపల్లి లక్ష్మి అనే మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులరాలు షేక్ షకీనా కోసం గాలిస్తున్నారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వెస్టరన్ జపాన్ లోని నారా సిటీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిపారు. ఛాతీపై కాల్పులు జరపడంతో కుప్పుకూలినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. షింజో అబే తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించార
మణిరత్నం డైరెక్షన్ లో భారీ మల్టీస్టారర్ గా వస్తోన్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తమిళ స్టార్స్ చాలామందితో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్.............
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రైతుల సమస్యలపై ఏలూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు చింతమనేని వచ్చారు.
మూడు వారాల పాటు 64 మంది వ్యక్తులపై పరిశోధన చేసి వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించి చెప్పారు. వారి ఆకలి, భావోద్వేగ స్థాయులను రికార్డు చేసుకున్నామని తెలిపారు. ఆ 64 మంది వారికి సంబంధించిన వివరాలను రోజుకి ఐదు సార్లు స్మార్ట్ఫోన్ యాప