-
Home » Dubai
Dubai
రూ.3కోట్లు ఇస్తాం.. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోండి మహాప్రభో.. ప్రైవేట్ జెట్స్ వాళ్లకు డబ్బున్నోళ్ల ఆఫర్లు..
Iran vs Israel war : సెమాఫోర్ నివేదికల ప్రకారం.. దుబాయ్, అబుదాబీ, ఖతార్, బహ్రెయిన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంపన్నులు ప్రైవేట్ జెట్ విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు.
దుబాయ్ బంపర్ ఆఫర్.. వార్ ముగిసే వరకు టూరిస్టులు బిల్లు కట్టక్కర్లేదు..
దుబాయ్ ఆర్థిక పర్యాటక శాఖ ఒక అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది. గెస్టులు వారి బసలను పొడిగించుకోవడానికి అనుమతించాలంది.
యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
Tummala Nageswara Rao :తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు దుబాయ్ లో చిక్కుకుపోయారు.
ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఎటాక్ చేస్తే.. ఇరాన్ దుబాయ్, సౌదీ, ఖతార్ మీద ఎందుకు దాడి చేస్తోంది?
US-Israel Attacks Iran : గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అమెరికాతో మిత్రత్వం కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లోని అమెరికా రక్షణ స్థావరాలు టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసింది.
ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. ఆ భయంతో బుర్జ్ ఖలీఫా ఖాళీ
యూఏఈపై విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అమెరికా ఎయిర్ బేస్ లే లక్ష్యంగా మిస్సైల్స్ వదులుతోంది.
ఇరాన్ స్కూల్స్పై ఇజ్రాయెల్ దాడి.. 51 మంది చిన్నారులు మృతి
మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్ లను టార్గెట్ చేసింది. ట్రంప్-నెతన్యాహు హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మిస్సైల్స్ ను ఎక్కుపెట్టింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్.. అబుదాబి, దుబాయ్, దోహా, రియాద్లపై దాడి
ఈ మధ్యప్రాచ్య నగరాలన్నీ అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. అబుదాబిలో యూఏఈ వైమానిక దళం, యుఎస్ వైమానిక దళం అల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని పంచుకుంటాయి.
దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార, త్రిష.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్..
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు దాటుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు త్రిష, నయనతార. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉండటంతో �
ముగ్గురు హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్లో.. దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్స్.. ఫొటోలు వైరల్..
హీరోయిన్స్ త్రిష, ఛార్మి, నికిషా పటేల్ ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా ఈ ముగ్గురు హీరోయిన్స్ దుబాయ్ ట్రిప్ కి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలను ముగ్గురు తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఛార్మి ఇప్పుడు హీరోయిన్ గా మానేసి నిర్మాతగా స�
భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. దుబాయ్ లో రచ్చ.. ఫొటోలు వైరల్..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య.