10

    యాక్సెంచర్‌లో 25వేల మంది ఉద్యోగుల తొలగింపు.. భారతీయ టెకీలకు షాక్

    August 27, 2020 / 07:58 AM IST

    గ్లోబల్ ప్రొఫెషనల్ కంపెనీ ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇప్పుడు అందులో నుంచి కనీసం 5 శాతం కంటే ఎక్కువగా పనితీరు కనబరచని ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఆర�

    విశాఖ సెంట్రల్ జైల్లో 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా

    July 30, 2020 / 03:45 PM IST

    ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు.

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు…10 మంది మృతి

    July 16, 2020 / 11:59 PM IST

    తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంద�

    తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు.. 10 మంది మృతి

    July 15, 2020 / 12:37 AM IST

    తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ

    జీవీకే కేసులో సంచలన విషయాలు..10 డొల్ల కంపెనీలకు రూ.395 కోట్ల నిధులు మళ్లింపు

    July 5, 2020 / 09:36 PM IST

    జీవీకే కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జీవీకే 10 డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పది కంపెనీల లావాదేవీలపై ఆర�

    సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా

    July 5, 2020 / 02:09 AM IST

    ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద కరోనా కలకలం రేపింది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 10 మంది కానిస్టేబుల్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీఎస్ పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గ్వార్డులకు కరోనా

10TV Telugu News