Home » 10th Class
ఇప్పుడంటే ప్రియాంకా చోప్రా గ్లోబల్ స్టార్ అయింది కానీ ఒకనాడు.. ఆమె మోడల్ గానే కెరీర్ ప్రారంభించింది. అంతేకాదు.. అందరిలానే టీనేజ్ లో ప్రేమ కహానీలు కూడా బాగానే నడిపింది. ప్రస్తుతం బాలీవుడ్ తో హాలీవుడ్ వరకు క్రేజీ స్టార్ అయిన పీసీ ఈ మధ్యనే ‘అన్ �
పదో తరగతిలోపు పాఠశాలలను, వసతిగృహాలను, గురుకులాలను వెంటనే మూసివేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.
10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ
ఈసారి విద్యా వ్యవస్థ గతంలో ఎదుర్కొనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఎంతో ప్రభావం చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా లాక్ డౌన�
కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు (మార్చి 21, 2020)న జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు
కరోనా అంటే చాలు ప్రతీఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ మహమ్మారి ప్రతీచోట వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు మాస్కులు ధరిస్తున్నారు.. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, పలు ప్రదేశాలు మూతపడ్డాయి. కరోనా వైరస్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్న సమయంలోనే పరీక్షలపై కూడా దీని ప్రభావం పడింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ (CBSE Exams) పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడినట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగడంతో జగన్ సర్కార్ పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ. ఇప్పటికే గ్రామాల్లో సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం ఉద్యోగులను విద్యా వ్యవస్థలో కూడా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ �
అవిభక్త కవలలు.. వీణా, వాణీల పదో తరగతి పరీక్షకు చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటివరకు హోం ట్యూటర్ సాయంతో చదివిన వీణా, వాణీలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ పరీక్షకు రెండు హాల్ టికెట్స్ ఇవ్వాలా.. ఇద్దరికీ కలిపి ఒకటే ఇవ్వా