Home » 10th Class
గ్రామ వాలంటీర్ల పోస్టుల కనీస విద్యార్హతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొదట ఇంటర్ ఉండేది. తాజాగా దీనిని పదో తరోగతికి తగ్గిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో మొదటిసారి వాలంటీర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టినప్ప
పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. మొత్తం 11 కేంద్రాల్లో 52.55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశ�
10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు తీపికబురు అందించింది. మ్యాథ్స్ సబ్జెక్టులో నాలుగు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ అయ్యాయి.
తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి వాల్యూయేషన్ ప్రారంభం అయ్యింది. తెలంగాణా SSC బోర్డు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్.. స్థానిక ఎన్నికల విధులు ఒకేసారి ప్రారంభం �
రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది
10th క్లాస్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఎంతో కఠిన నిబంధనగా ఉన్న ‘ఒక్క నిమిషం’ నిబంధనను అధికారులు ఎత్తివేశారు. నిమిషం లేటయితే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్ని అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్నో పరీక్షలకు ఈ నిబంధనను అధికా�
తెలంగాణా రాష్ట్రంలో మార్చి 22వ తేదీన జరగాల్సిన పదవ తరగతి ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ముందుగా ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారం ఆరోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్-2 ఎగ్జామ్ తేదీ మారే అవకాశం ఉంది. రాష్ట్ర�
పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు షూస్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. షూస్ వేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని, చెప్పులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు నితీష్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.�
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సోమవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు క�