Home » 10th Class
Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద వతరగతి పాస్ మార్కుల శాతాన్ని 35 నుంచి 33 కి తగ్గించింది.
తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పేద విద్యార్థినిలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో ..
రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి గతంలో మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెమోల ముద్రణ..
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ చివరి వారంలోనా.. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యక్షమైన టెన్త్ ఆన్సర్ పేపర్లు..
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.
నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ 10th, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.10th, ఇంటర్ పరీక్షల షెడ్యూలను మంత్రులు విడుదల చేశారు.