-
Home » 10th Class
10th Class
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
TS SSC Exams : తెలంగాణలోని పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 35 నుంచి 33కి తగ్గింపు.. ఈ ఏడాది నుంచే అమలు
Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద వతరగతి పాస్ మార్కుల శాతాన్ని 35 నుంచి 33 కి తగ్గించింది.
టెన్త్ పాస్ అయిన విద్యార్ధినిలకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పేద విద్యార్థినిలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో ..
తెలంగాణలో టెన్త్ ఫలితాలపై కీలక అప్డేట్.. ముగిసిన మూల్యాంకనం.. ఫలితాలు విడుదల ఆలస్యమవుతుందా..? ఎందుకంటే..
రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి గతంలో మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెమోల ముద్రణ..
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వచ్చేది అప్పుడే.!
టెన్త్ పరీక్షలు పూర్తికావటంతో ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ చివరి వారంలోనా.. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యక్షమైన టెన్త్ ఆన్సర్ పేపర్లు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యక్షమైన టెన్త్ ఆన్సర్ పేపర్లు..
NCERT 10th Class : పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి ఆవర్తన పట్టిక, ప్రజాస్వామ్యం చాప్టర్లు తొలగింపు
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
CP Ranganath: అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్.. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదు: సీపీ రంగనాథ్
కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.
Students Missing Nellore : నెల్లూరు జిల్లాలో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినులు మిస్సింగ్
నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Chittoor : పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్
9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి.