Home » 144 section
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపట్టారు అధికారులు. దీంట్లో భాగంగ�
ఏపీలో మరోసారి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టారు. చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. �
police impose ban on devaragattu stick fight : దసరా పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే కర్రల సమరంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అక్టోబర్26, సోమవారం రాత్రి కర్రల సమరం జరిపేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా వైరస�
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించడానికి జీవో ఇ�
మెట్రో నగరాల నుంచి జిల్లా కేంద్రాలకు.. జిల్లా కేంద్రాల నుంచి పట్టణాలకు.. పట్టణాల నుంచి గ్రామాలకు.. కరోనా(కోవిడ్-19) అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షనీయం
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్
ఢిల్లీ షాహీన్బాగ్ వద్ద హై అలర్ట్ నెలకొంది. గత రెండున్నర నెలలుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళనా శిబిరం నడుస్తోంది..ఐతే ఇక్కడి శిబిరాన్ని ఖాళీ చేయించాలంటూ హిందూసేన పిలుపు ఇవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది.. పోలీసులు రం�
ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు, పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�